నాగర్ కర్నూల్ లో కోటి రూపాయలతో సంస్కృతిక భవనం: మంత్రి

66பார்த்தது
నాగర్ కర్నూల్ లో కోటి రూపాయలతో సంస్కృతిక భవనం: మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో సాంస్కృతిక భవన్లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం జరుగుతున్న క్రమంలో వృత్తిపరంగా ఫోటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాలని మంత్రి సూచించారు. కొల్లాపూర్ నాగర్ కర్నూల్ లో స్థలం కేటాయించి భవనాల నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி