రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్ పార్ట్

62பார்த்தது
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో చెక్ పోస్ట్ దగ్గర ఆదివారం (టి ఎస్ 31 జడ్ 0054) ఆర్టిసి బస్సు రన్నింగ్‌లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపై పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం గమనించిన డ్రైవర్ గంట పాటు బస్సును నిలిపివేసి ప్రయాణికులను వేరే బస్సులో పంపించి మరమ్మతులు చేసుకొని డిపోకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

தொடர்புடைய செய்தி