బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

63பார்த்தது
మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం బ్లడ్ బ్యాంకులో అమర్చిన పరికరాలను పరిశీలించారు. ఎన్ని లీటర్ల రక్తం నిల్వ చేసుకునే అవకాశం వుందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీని తనిఖీ చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో వున్నాయి అని ఫార్మాసిస్టు ను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி