ఆత్మకూరులో కోడి పందాల స్థావరంపై దాడి

56பார்த்தது
ఆత్మకూరులో కోడి పందాల స్థావరంపై దాడి
ఆత్మకూరు మండలంలోని ఆరేపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేపట్టారు. పందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నరేందర్ వెల్లడించారు. వారు నుంచి 10 బైకులు, 9 సెల్ ఫోన్లు, 11, 590, ఎనిమిది కోడిపుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. సిబ్బంది యుగంధర్, వెంకటన్న, పందాల స్థావరంపై దాడిబాలరాజు, ఏఎస్సై బీచూపల్లి ఉన్నారు.

தொடர்புடைய செய்தி