పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి సాధించారు: జూపల్లి

65பார்த்தது
పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి సాధించిన ఏబీసీడీ వర్గీకరణ సందర్భంగా ఉద్యమకారులందరికీ సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్యమ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకులు సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. 30ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி