అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం: మంత్రి జూపల్లి

83பார்த்தது
వీపనగండ్ల మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ తో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. లక్షలోపు రుణాలున్న 1150మంది రైతుల రుణమాఫీ లిస్ట్ లో పేర్లు ఉన్న సాంకేతిక లోపంతో రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడంతో బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీకీ సిద్ధంగా ఉందని, నిర్లక్ష్యంతో సాంకేతిక లోపంతో రైతులకు నష్టం జరిగితే సహించబోమన్నారు.

தொடர்புடைய செய்தி