ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూ అందజేసిన ఎమ్మెల్యే అనిరుధ్

81பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూ అందజేసిన ఎమ్మెల్యే అనిరుధ్
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం దోనూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు శనివారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి కానుకగా షూ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ అభ్యున్నతికి పాటుపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி