తహసీల్దార్ ఆఫీస్, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

71பார்த்தது
తహసీల్దార్ ఆఫీస్, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్సల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ లను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி