బాలానగర్ లో వ్యక్తి దారుణ హత్య

75பார்த்தது
బాలానగర్ లో వ్యక్తి దారుణ హత్య
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దాయపల్లి శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. గ్రామానికి చెందిన పర్వతాలు (35) టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా, బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటన స్థలాన్ని గురువారం జిల్లా ఎస్పి జానకి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி