పాలమూరు జిల్లాలోనే గురువుల గ్రామం 'వెన్నచేడ్'

62பார்த்தது
గురువారం టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రభుత్వ టీచర్లకు కేంద్రం. ఇక్కడ దాదాపు 210 మంది ఉపాధ్యాయులు ఉండగా. వీరిలో 50కి పైగా మహిళలు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు చదివిన పాఠశాలలోనే బోధిస్తున్నారు. 150పైగా యువత డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ 1956లో పాఠశాల ప్రారంభం కాగా గ్రామంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி