ప్రార్థన గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన

82பார்த்தது
ప్రార్థన గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రార్థన గదుల (దురూద్ ఖాన) నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మిలాద్ ఉన్ నబి సందర్భంగా జరిగిన మహిళల ప్రార్థన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాదుల్లా, కౌన్సిలర్ మునీర్, తన్వీర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி