రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

64பார்த்தது
రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని (మిలాద్-ఉన్-నబీ) పురస్కరించుకొని సోమవారం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల కోత్వాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி