దేవరకద్ర ఎమ్మెల్యే తండ్రి మృతి

51பார்த்தது
దేవరకద్ర ఎమ్మెల్యే తండ్రి మృతి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జియంఆర్) తండ్రి గవినోళ్ళ. కృష్ణారెడ్డి(80) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఉదయం దమగ్నాపుర్ తన నివాసంలో కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం 4: 30గం. కు వారి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబడును. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி