మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

63பார்த்தது
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
దేవరకద్ర నియోజకవర్గంలో మూసాపేట మండల కేంద్రంలోని తుంకిని పూర్ గ్రామంలో ఇండ్ల సందుల లక్ష్మయ్య (58) మతిస్థిమితం కోల్పోయి గ్రామ సమీపంలో ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే బావిలోకి దిగి మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుని భార్య 10 సంవత్సరాల కిందటనే మరణించింది. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

தொடர்புடைய செய்தி