స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు అభినందనల వెల్లువ

83பார்த்தது
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు అభినందనల వెల్లువ
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన విద్యార్థి డి. వేణు 92 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు బస్వరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం. నారాయణ విద్యార్థిని ఘనంగా సన్మానించి, అభినందించారు.

தொடர்புடைய செய்தி