పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య భీకర ఘర్షణ.. 11 మంది మృతి

56பார்த்தது
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య భీకర ఘర్షణ.. 11 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య భీకర ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోగల కుర్రమ్‌ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది.

தொடர்புடைய செய்தி