మద్యం మత్తులో యువకుల వీరంగం (వీడియో)

80பார்த்தது
TG: మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. శనివారం దసరా వేడుకల్లో పాల్గొన్న యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు ప్రదర్శించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி