జైలు నుంచి బయటికొచ్చాక 100 రెట్లు మనో ధైర్యం పెరిగిందని తెలిపిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

69பார்த்தது
జైలు నుంచి బయటికొచ్చాక 100 రెట్లు మనో ధైర్యం పెరిగిందని తెలిపిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి ఆరు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ఆద్మీ పార్టీ శ్రేణులను, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. "నన్ను జైలులో పెట్టి కొందరు నా మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని అనుకున్నారు. కానీ, జైలు నుంచి బయటకొచ్చాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. జైలు గోడలు నా దైర్యాన్ని బలహీనపరచలేకపోయాయి" అని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி