క్రికెట్ ఆడిన సీఎం యోగి (Video)

51பார்த்தது
36వ ఆల్ ఇండియా అడ్వొకేట్ క్రికెట్ టోర్నమెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన బ్యాట్ పట్టుకుని బంతిని బౌండరీలు దాటించారు. గత పదేళ్లలో భారత్‌లో క్రీడలపై మక్కువ పెరిగిందన్నారు. దేశంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచడంపైనే ప్రధాని మోదీ కూడా దృష్టి సారిస్తున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி