పేదలకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు

73பார்த்தது
పేదలకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు
TG: ఇళ్లు లేని పేదలకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధి విధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు, విధివిధానాలను వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి అనుసంధానించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.

தொடர்புடைய செய்தி