కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

2245பார்த்தது
ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. విజయవాడ కనకదుర్గ వారధిపై ఆగి నది ప్రవాహ తీవ్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని, బండ్స్ పటిష్ఠపరుస్తున్నామని చెప్పారు. 17వేల మందిని క్యాంపుల్లోకి తరలించామని వివరించారు.

தொடர்புடைய செய்தி