చూస్తుండగానే మునిగిపోయిన కారు.. టాప్ పైన కూర్చొన్న జంట (వీడియో)

2928பார்த்தது
గుజరాత్ లోని సాబార్ కాంఠా జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ కరోల్ నది పొంగి పొర్లుతుంది. ఈ నేపథ్యంలో సురేష్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి, కారులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో వరద ఎక్కువగా కావడంతో.. కారు నదిలో దాదాపు 2 కిలో మీటర్ల వరకు కొట్టుకుని పోయింది. చివరకు ఆ కారు.. ఒక చోట ఆగిపోయింది. దీంతో వారు కారు టాప్ మీద కూర్చుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி