కాగజ్‌నగర్‌లో ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వే

71பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణం ఈద్గా కాలనీలో గురువారం అధికారులు ప్రయోగాత్మకంగా కుటుంబ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ డిజిటల్ కార్డు సర్వే పైలెట్ ప్రాజెక్టుగా 14వ నంబర్ వార్డును ఎంపిక చేసినట్లు కాగజ్‌నగర్‌ ఎమ్మార్వో కిరణ్ కిమార్, మున్సిపల్ కమీషనర్ ఎస్ అంజయ్య తెలిపారు. సర్వేలో భాగంగా కుటుంబ వివరాలు సేకరించామన్నారు.

தொடர்புடைய செய்தி