ఇక నుండి కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే గ్రీవెన్స్

54பார்த்தது
ఇక నుండి కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే గ్రీవెన్స్
సిర్పూర్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్ధం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపటి నుండి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గించడంతో పాటు సత్వర సమస్యల పరిష్కారానికి వీలు ఉంటుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி