చెత్తతో నిండిన కాలనీలు

62பார்த்தது
చెత్తతో నిండిన కాలనీలు
గత నాలుగు రోజుల నుండి తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ నిర్మల్ పట్టణం మున్సిపల్ కార్మికులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా గత మూడు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించడంతో నిర్మల్ పట్టణం ఆయా కాలనీలలో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని శుక్రవారం కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி