హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి

56பார்த்தது
హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను కలిగి ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత పాలకుల తప్పుడు నిర్ణయాలతో లడ్డు ప్రసాదం నాణ్యత లోపాలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దేవరకోట దేవస్థానం మాజీ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ అన్నారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ స్వార్థం కోసం లడ్డు ప్రసాదంలో నాసిరకం నెయ్యి, జంతు కొవ్వుతో తయారుచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி