ట్రాన్స్ పార్మర్ ధ్వంసం... కాపర్ కాయిల్స్ చోరి

83பார்த்தது
ట్రాన్స్ పార్మర్ ధ్వంసం... కాపర్ కాయిల్స్ చోరి
భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ పార్మర్ కాయిల్స్ చోరికి గురైనట్లు శనివారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలోని 25కేవి కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ను ద్వంసం చేసి ఆందులోని రాగి తీగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி