డాబాపై నుండి పడి ఒకరి మృతి

53பார்த்தது
డాబాపై నుండి పడి ఒకరి మృతి
భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన అమెడా గజ్జన్న (50) డాబాపై నుండి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం శనివారం రాత్రి గజ్జన్న ఇంటి ప్రక్కన శుభకార్యంలో బొజనానికి వెళ్ళాడు. అక్కడ బాల్కనీ నుండి కిందికి చూస్తూ కాలు జారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భార్య రుక్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி