గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు ఒక గేటు ఎత్తివేత

58பார்த்தது
సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శనివారం రాత్రి 8. 30 గంటలకు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 కు చేరగా ఒక గేటు ద్వారా 1, 194క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி