గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

68பார்த்தது
భైంసా మండలంలో భోరిగాం, హంపోలి, మాటేగం, హాజ్గుల్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు (సభ్యత్వ నమోదు భైంసా మండల ఇంచార్జీ) తలోడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు, పెద్దలు, మహిళలు సభ్యత్వం చేసుకున్నందుకు గ్రామస్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி