ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

85பார்த்தது
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సీపీ శ్రీనివాస్ సూచించారు. మండపాల వద్ద సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించాలని, ఒకటి లేదా రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி