ఆర్టీసీ బస్సు బైక్ ఢీ ఇద్దరికీ తీవ్ర గాయాలు

10480பார்த்தது
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని దనోర గ్రామ సమీపంలోని రహదారిపై శుక్రవారం ద్విచక్ర వానాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ వారిని వెంటనే అంబులెన్స్ లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

தொடர்புடைய செய்தி