నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

56பார்த்தது
నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
బజార్ హత్నూర్ మండలంలోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతం ఉమర్డ, డేడ్రా, మాన్కపూర్ గ్రామాలలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఉమర్డ, డేడ్రా గ్రామంలో మంజూరు అయిన బాల వికాస్ మినరల్ వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీటీ రోడ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி