బోథ్: వాహనం ఢీకొని మహిళ మృతి

63பார்த்தது
బోథ్: వాహనం ఢీకొని మహిళ మృతి
ఇచ్చోడలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం నిర్మల్ బైపాస్ వద్ద మతిస్థితం లేని ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி