కేజీబీవీ విద్యార్థినులకు రక్త పరీక్షలు

76பார்த்தது
కేజీబీవీ విద్యార్థినులకు రక్త పరీక్షలు
బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. కస్తూర్బాలో చదువుకుంటున్న 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థినులు 55 మంది నుంచి రక్త పూతలు సేకరించి పరీక్షించారు. ఆర్ బీఎస్ కె వైద్యుడు రామకృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి మాట్లాడుతూ, బాలికలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி