మూఢ నమ్మకాల నిరోధక చట్టం తేవాలి

65பார்த்தது
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభను ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు‌. జనవిజ్ఞాన వేదికకు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ సపోర్ట్ చేసి బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி