నిరసన చేపట్టిన 43 మంది JNU విద్యార్థులు అరెస్ట్

82பார்த்தது
నిరసన చేపట్టిన 43 మంది JNU విద్యార్థులు అరెస్ట్
నిరసనలు చేపట్టిన 43 మంది జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) విద్యార్థులను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్కాలర్‌షిప్ మొత్తాన్ని పెంచాలని, క్యాంపస్‌లో కుల గణన నిర్వహించాలని విద్యార్థులు 13 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. యూనివర్శిటీ బయట ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిరసనలలో తాము భాగం కాదని ABVP ప్రకటించింది.

தொடர்புடைய செய்தி