రైతు బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జేసీ సంజీవరెడ్డి

76062பார்த்தது
రైతు బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జేసీ సంజీవరెడ్డి
కోదాడ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డి సంజీవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కోదాడ తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు బందు పతకం చెక్కులను పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను రైతులకు పంపీణీ చేశారు. ఖరీఫ్‌ ప్రారంభ సమయంలో రైతులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం ఇస్తున్నదని దానిని రైతులు వ్వవసాయానికి ఉపయోగించి పంటలు పండిరచుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికి జిల్లాలో మొదటి విడత పంపీణీ కార్యక్రమం తుది దశకు చేరుకుందని, రెండ దశ త్వరలోనే ప్రారంభింస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ తహసీల్దార్‌ వందనపు శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

டேக்ஸ் :