నేడు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

81பார்த்தது
నేడు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని స్కూళ్లకు మాత్రమే సెలవు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி