రేపు పిండి సురేష్ టీడీపీలో చేరిక

64பார்த்தது
రేపు పిండి సురేష్ టీడీపీలో చేరిక
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాలుగు సార్లు కార్పొరేటర్ గా విజయం సాధించి సీనియర్ నాయకులుగా ఉన్న పిండి సురేష్ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. స్థానిక ఫతేఖాన్ పేట కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీగా ఆయనతో పాటు ఆయన అనుచరులు రానున్నారు. ఆయన సతీమణి కార్పొరేటర్ పిండి శాంతి శ్రీ కూడా పార్టీలో చేరనున్నారు.

தொடர்புடைய செய்தி