విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి పత్రం

73பார்த்தது
విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి పత్రం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్ ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు
ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో మరియు 18 గ్రామ పంచాయతీలలో ఓవర్ లోడ్ వల్ల కలుగుతున్న ఓల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలను అధిగమించేందుకు 5 చోట్ల కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி