ఆరోగ్య రక్ష కరపత్రాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్

68பார்த்தது
ఆరోగ్య రక్ష కరపత్రాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
నెల్లూరు రూరల్ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆదివారం దేవరపాలెం గ్రామం నుంచి ప్రారంభమవుతున్న నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని ఉండవల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అరవ శీను తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி