గురుకుల పాఠశాలను ప్రారంభించిన కోటంరెడ్డి

79பார்த்தது
గురుకుల పాఠశాలను ప్రారంభించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్, అక్కచెరువుపాడులో ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బ్లాక్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల కృష్ణ, కూకటి హరిబాబు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி