వెంకటేశ్వరపురంకు అండర్ బ్రిడ్జి నిర్మించాలి: సిపిఎం

68பார்த்தது
వెంకటేశ్వరపురంకు అండర్ బ్రిడ్జి నిర్మించాలి: సిపిఎం
నెల్లూరులోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ నుంచి వెంకటేశ్వరపురంకు అండర్ బ్రిడ్జి నిర్మించాలని.. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు మస్తాన్ బి డిమాండ్ చేశారు. ఆదివారం 53వ డివిజన్ సిపిఎం మహిళా శాఖ మహాసభ సందర్భంగా.. వెంకటేశ్వరపురం ఆఫీస్ సెంటర్లో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 53, 54 డివిజన్ల పరిధిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నగర్ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி