ఆదివాసీల హక్కులను హరిస్తున్నారు

56பார்த்தது
ఆదివాసీల హక్కులను హరిస్తున్నారు
ఆదివాసీల హక్కులను నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఎపీసీఎల్ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతి చైతన్య విమర్శించారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో ఆదివాసీల దక్షిణ ప్రాంతాల ప్రాంతీయ సంవత్సరం నిర్వహించారు. కార్పోరేటికరణ పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నేతలు మరింత ముమ్మరంగా ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி