అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి

63பார்த்தது
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్ పార్కు లో.. ఆదివారం 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల ఆట వస్తువులు, లైటింగ్ వంటి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి, త్వరలో పూర్తి చేస్తారని తెలిపారు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాజా నాయుడు, సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు మొగరాల సురేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி