దళిత యువకుల్ని దారుణంగా కొడతారా.. బాధితుల ఆవేదన

50பார்த்தது
దళిత యువకుల్ని దారుణంగా కొడతారా.. బాధితుల ఆవేదన
ముత్తుకూరు మండలంలో దళిత కులానికి సంబంధించిన తమ కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పలువురు బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులైన అమావాస్య హరీష్, సందీప్ తో పాటు నలుగురిపై ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ సుమన్ లు విచక్షణా రహితంగా కొట్టారన్నారు.

தொடர்புடைய செய்தி