మేకపాటి 25 లక్షల విరాళం

62பார்த்தது
మేకపాటి 25 లక్షల విరాళం
ఇటివల వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి రూ. 25లక్షలు విరాళం ప్రకటించిన విషయం విధితమే. సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ సీయం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ. 25లక్షల చెక్కును అందచేశారు.

தொடர்புடைய செய்தி