టీడీపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

68பார்த்தது
టీడీపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో రివర్స్ టెండరింంగ్ విధానం రద్దు చేయడం సంతోషకరమైన విషయమని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చారని, దాని వల్లే తిరుమలకు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. దీని ద్వారా ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే టెండర్లు కట్టబెట్టారని తెలిపారు.

தொடர்புடைய செய்தி