ఉచిత ఇసుక విధానం క్రమబద్ధీకరణ

53பார்த்தது
ఉచిత ఇసుక విధానం క్రమబద్ధీకరణ
ఉచిత ఇసుక విధానాన్ని గ్రామ బద్దీకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో కలెక్టర్ లారీ యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త మార్గదర్శకాల మేరకు ఇసుక పంపిణీ ఉంటుందన్నారు. పూర్తి పారదర్శకత, జవాబు దారితనంతో ఇసుకను అందజేస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా లారీ యజమానులు తమ వాహనాలను రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி